గవర్నరేట్లలో చెక్ పాయింట్లపై రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టత
- July 25, 2020
మస్కట్: గవర్నరేట్స్ పరిధిలో అంతర్గతంగా చెక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. జులై 25 నుంచి ప్రారంభమైన పూర్తి లాక్డౌన్ నేపథ్యంలో పలు పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆయా గవర్నరేట్ల పరిధికి సంబంధించి ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రాంతాల్లో మాత్రమే చెక్పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామనీ, దర్సయిత్ మరియు హమ్రియాలలో ప్రత్యేకంగా అదనపు చెక్ పాయింట్లను ఏర్పాటు చేయడంలేదని స్పష్టం చేశారు. ఆయా గవర్నరేటర్ల పరిధిలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పాట్రోల్ విస్తృతంగా జరుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







