గవర్నరేట్లలో చెక్ పాయింట్లపై రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టత
- July 25, 2020
మస్కట్: గవర్నరేట్స్ పరిధిలో అంతర్గతంగా చెక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. జులై 25 నుంచి ప్రారంభమైన పూర్తి లాక్డౌన్ నేపథ్యంలో పలు పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆయా గవర్నరేట్ల పరిధికి సంబంధించి ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రాంతాల్లో మాత్రమే చెక్పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామనీ, దర్సయిత్ మరియు హమ్రియాలలో ప్రత్యేకంగా అదనపు చెక్ పాయింట్లను ఏర్పాటు చేయడంలేదని స్పష్టం చేశారు. ఆయా గవర్నరేటర్ల పరిధిలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పాట్రోల్ విస్తృతంగా జరుగుతుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







