ఏపీలో కొత్తగా 7,813 కరోనా పాజిటివ్ కేసులు
- July 25, 2020
అమరావతి:ఏపీలో కరోనా కల్లోలం కోనసాగుతోంది. గత 24 గంటల్లో 53,681 శాంపిల్స్ ను
పరీక్షించగా 7,813 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే కొత్తగా 3,208 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కోవిడ్ వల్ల గుంటూరు-09, పశ్చిమ గోదావరి-08,తూర్పు గోదావరి-06, కృష్ణ-06, కర్నూల్-06,చిత్తూర్-05, విజయనగరం-04, శ్రీకాకుళం -03, విశాఖపట్నం-03, నెల్లూరు-01 మరియు ప్రకాశం-01 మరణించారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 85,776 పాజిటివ్ కేసు లకు గాను 40,406 మంది డిశ్చార్జ్ కాగా 985 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,385 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







