దుబాయ్ లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి
- July 26, 2020
దుబాయ్:ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ రాష్ట్రం,ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కోల రవి (38) అనే యువకుడు గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందాడని సోషల్ వర్కర్ జైత నారాయణ మా గల్ఫ్ కు తెలియజేసారు.గత కొన్ని సంవత్సరాల క్రితం ధర్మపురిలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించిన రవి కొన్ని సంవత్సరాల క్రితం ఉపాదివేటలో దుబాయ్ వెళ్ళాడు.
అక్కడ పనిచేస్తున్న రవి ఉదయం వేళలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.యువకుడి మరణ వార్తతో కుటుంబంతోపాటు బంధువర్గం దుఃఖంలో మునిపోయారు.మృతదేహాన్ని స్వస్థలానికి పంపటానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు