రోడ్లపై తాగు నీరు అమ్మకం: 40 మంది కార్మికుల అరెస్ట్
- July 28, 2020
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో 40 మందికి పైగా కార్మికుల్ని తాగు నీటిని విక్రయిస్తున్న కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది. జులై నెలలో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా తాగు నీటి విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ విషయాన్ని ధృవీకరించింది. మస్కట్ గవర్నరేట్కి సంబంధించి జాయింట్ ఇన్స్పెక్షన్ టీవ్ు జులై 42 మంది కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు