ఈద్ అల్ అదా సెలవులకోసం 180 పోలీస్ పెట్రోల్స్
- July 28, 2020
షార్జా పోలీస్, 180 పెట్రోల్స్ని ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో రంగంలోకి దించింది. పబ్లిక్ సేఫ్టీ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. షార్జా పోలీస్ డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ మాట్లాడుతూ, పెట్రోల్స్ రోడ్డుపై ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తాయని చెప్పారు. మెరిటైమ్ రెస్క్యూ పెట్రోల్ని కూడా బీచ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో విజిటర్స్ కన్పించే ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పెట్రోల్స్ సంచరిస్తాయి. ఆయా ప్రాంతాల్లో కోవిడ్19 ప్రికాషన్స్ని ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారో లేదో ఈ పెట్రోల్స్ మానిటర్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!