ఈద్ అల్ అదా సెలవులకోసం 180 పోలీస్ పెట్రోల్స్
- July 28, 2020
షార్జా పోలీస్, 180 పెట్రోల్స్ని ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో రంగంలోకి దించింది. పబ్లిక్ సేఫ్టీ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. షార్జా పోలీస్ డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ మాట్లాడుతూ, పెట్రోల్స్ రోడ్డుపై ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తాయని చెప్పారు. మెరిటైమ్ రెస్క్యూ పెట్రోల్ని కూడా బీచ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో విజిటర్స్ కన్పించే ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పెట్రోల్స్ సంచరిస్తాయి. ఆయా ప్రాంతాల్లో కోవిడ్19 ప్రికాషన్స్ని ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారో లేదో ఈ పెట్రోల్స్ మానిటర్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు







