ఏపీలో 24 గంటల్లో 7948 కరోనా కేసులు
- July 28, 2020
అమరావతి:ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 7948.ఏపీలో కరోనా మహమ్మారి భయంకరంగా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 7948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,402కి చేరుకున్నాయి. కాగా.. ఇందులో 49,745 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మరో 56,509 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కరోనా కాటుకి గురై 58 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 1148కి చేరాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?