ఈద్ అల్ అదా: ట్రాఫిక్ విభాగం సర్వసన్నద్ధం
- July 29, 2020
మనామా: ఈద్ అల్ అదా నేపథ్యంలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సర్వసన్నద్ధంగా వుందని ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్రహ్మాన్ బిన్ అబ్దుల్వాహబ్ అల్ ఖలీఫా చెప్పారు. కాంప్రహెన్సివ్ ప్లాన్తో ట్రాఫిక్ విభాగం సిద్ధంగ ఆవున్నట్లు చెప్పారాయన. అన్ని ప్రముఖ రోడ్లపైనా ట్రాఫిక్ పెట్రోల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రోడ్ వినియోగదారులు, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలనీ, ఉల్లంఘనలకు పాల్పడరాదని పిలుపునిచ్చారు. సైక్లిస్టులు, మోటర్సైకిల్ రైడర్స్, ఇతరులతో తగిన దూరం పాటించాలని, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్త్రతలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!