ట్యూషన్ ఫీజు తగ్గింపు: ఎంఓఈ సర్క్యులర్ జారీ
- July 29, 2020
కువైట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ సౌద్ అల్ హర్బి, 2021/20 సంవత్సరానికిగాను ట్యూషన్ ఫీజుని తగ్గిస్తూ మినిస్టీరియల్ డెసిషన్ని విడుదల చేశారు. ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ అయ్యింది. అన్ని ప్రైవేట్ స్కూల్స్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫావ్స్ు యాక్టివేట్ చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్కూళ్ళకు విద్యార్థులు తిరిగి వచ్చేవరకూ ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలని మినిస్టర్ స్పష్టం చేశారు. స్కూళ్ళు ఫీజుల్ని పెంచకూడదని ఈ సందర్భంగా మినిస్టర్ తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







