ట్యూషన్ ఫీజు తగ్గింపు: ఎంఓఈ సర్క్యులర్ జారీ
- July 29, 2020
కువైట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ సౌద్ అల్ హర్బి, 2021/20 సంవత్సరానికిగాను ట్యూషన్ ఫీజుని తగ్గిస్తూ మినిస్టీరియల్ డెసిషన్ని విడుదల చేశారు. ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ అయ్యింది. అన్ని ప్రైవేట్ స్కూల్స్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫావ్స్ు యాక్టివేట్ చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్కూళ్ళకు విద్యార్థులు తిరిగి వచ్చేవరకూ ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలని మినిస్టర్ స్పష్టం చేశారు. స్కూళ్ళు ఫీజుల్ని పెంచకూడదని ఈ సందర్భంగా మినిస్టర్ తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!