ట్యూషన్ ఫీజు తగ్గింపు: ఎంఓఈ సర్క్యులర్ జారీ
- July 29, 2020
కువైట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ సౌద్ అల్ హర్బి, 2021/20 సంవత్సరానికిగాను ట్యూషన్ ఫీజుని తగ్గిస్తూ మినిస్టీరియల్ డెసిషన్ని విడుదల చేశారు. ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ అయ్యింది. అన్ని ప్రైవేట్ స్కూల్స్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫావ్స్ు యాక్టివేట్ చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్కూళ్ళకు విద్యార్థులు తిరిగి వచ్చేవరకూ ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలని మినిస్టర్ స్పష్టం చేశారు. స్కూళ్ళు ఫీజుల్ని పెంచకూడదని ఈ సందర్భంగా మినిస్టర్ తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







