దోహా:నేటి ఉదయం ఈద్ అల్ అదా ప్రార్ధనలు నిర్వహించనున్న అమీర్
- July 31, 2020దోహా:ఈద్ అల్ అధా పురస్కరించుకొని నేటి ఉదయం అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-తని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అమీర్ దివానం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. విశ్వసపాత్రులైన నగర ప్రజలతో కలిసి ఆయన అల్ వజ్బ ప్రార్ధాన ప్రాంతంలో ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఖతార్, అరబ్ కంట్రీతో పాటు ఇస్లామిక్ దేశాలపై దేవుడి ఆశీర్వాదం ఉండాలని, ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈద్ అల్ అదా సందర్భంగా అమీర్ కోరనున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి