లైసెన్సు లేకుండా లీగల్ సర్వీస్: కంపెనీలపై కేసులు
- July 31, 2020
మనామా:లైసెన్సులు లేకుండా లీగల్ సర్వీసులు అందిస్తున్న మూడు సంస్థలపై కేసులు నమోదయ్యాయి. ప్రాసిక్యూటర్ హుస్సేన్ అల్ బువైలి ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ ఈ మేరకు ఆయా సంస్థలపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారాయన. లీగల్ ఆఫీసులు, లాయర్లు మాత్రమే, లీగల్ కన్సల్టేషన్లు అలాగే లా ప్రాక్టీస్ చేయడానికి వీలుందని చెప్పారు. లైసెన్సు లేకుండా లీగల్ ఎయిడ్ అందిస్తున్నవారిపై ఖచ్చితమైన చర్యలు వుంటాయని ఈ సందర్భంగా ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. నిందితులకు ఏడాది జైలు శిఖ, 1,000 బహ్రెయినీ దినార్లకు పైగా జరీమానా విధించే అవకాశముంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







