మక్కా:అక్రమంగా పవిత్ర ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన 2,050 మంది అరెస్ట్
- August 01, 2020
మక్కా:అనుమతులు లేకుండా పవిత్ర స్థలాల్లో హజ్ నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మక్కాతో పాటు పవిత్ర ప్రార్ధాన ప్రాంతాల్లో సామూహిక ప్రార్ధనలపై అంక్షలు విధించటంతో పాటు హజ్ నిర్వహణపైనా అంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే..కొందరు భక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మక్కాతో పాటు పలు ప్రార్ధాన మందిరాల ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో 2,050 మంది అరెస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణ ప్రోటోకాల్ మేరకు అరెస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







