మక్కా:అక్రమంగా పవిత్ర ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన 2,050 మంది అరెస్ట్
- August 01, 2020
మక్కా:అనుమతులు లేకుండా పవిత్ర స్థలాల్లో హజ్ నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మక్కాతో పాటు పవిత్ర ప్రార్ధాన ప్రాంతాల్లో సామూహిక ప్రార్ధనలపై అంక్షలు విధించటంతో పాటు హజ్ నిర్వహణపైనా అంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే..కొందరు భక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మక్కాతో పాటు పలు ప్రార్ధాన మందిరాల ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో 2,050 మంది అరెస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణ ప్రోటోకాల్ మేరకు అరెస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







