తెలంగాణ:ఈనెల 5న కేబినెట్ భేటీ
- August 01, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనా మహమ్మారి విభృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈనెల 5న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో ఈ సమావేశం జరగనుంది. క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా కరోనా నియంత్రణ, వైరస్ నిర్ధారణ పరీక్షలు, రోగులకు వైద్యంపై తీసుకురావాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది .. అంతేకాకుండా కొత్త సచివాలయం నిర్మాణం, వ్యవసాయ అంశాలు క్యాబినెట్ భేటీలో చర్చకు రానున్నాయి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం