తెలంగాణ:ఈనెల 5న కేబినెట్ భేటీ
- August 01, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనా మహమ్మారి విభృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈనెల 5న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో ఈ సమావేశం జరగనుంది. క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా కరోనా నియంత్రణ, వైరస్ నిర్ధారణ పరీక్షలు, రోగులకు వైద్యంపై తీసుకురావాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది .. అంతేకాకుండా కొత్త సచివాలయం నిర్మాణం, వ్యవసాయ అంశాలు క్యాబినెట్ భేటీలో చర్చకు రానున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ