యూఏఈలో కరోనా 254 కొత్త కేసులు 346 రివకరీలు..
- August 02, 2020
యూఏఈ:కోవిడ్-19 వైరస్ ప్రభావం నుంచి యూఏఈ క్రమంగా కోలుకుంటోంది. దేశంలో రికవరీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. శనివారం కూడా యూఏఈలో 346 రివకరీలు నమోదైతే... 254 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 60,760 మంది కోవిడ్-19 బాధితులు ఉండగా... 54,255 మంది రికవరీ అయ్యారు. అలాగే 351 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం దేశంలో 6,154 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







