యూఏఈలో కొత్త 239 కరోనా పాజిటివ్ కేసులు..360 రివకరీలు..
- August 02, 2020
యూఏఈ:కోవిడ్-19 వైరస్ ప్రభావం నుంచి యూఏఈ క్రమంగా కోలుకుంటోంది. దేశంలో రికవరీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ఆదివారం కూడా యూఏఈలో 360 రివకరీలు నమోదైతే... 239 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఆగస్టు 2వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 60,999 మంది కోవిడ్-19 బాధితులు ఉండగా... 54,615 మంది రికవరీ అయ్యారు. అలాగే మొత్తం 351 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం దేశంలో 6,033 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?