ఏపీలో కొత్తగా 8,555 కరోనా పాజిటివ్ కేసులు

- August 02, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 8,555 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏపీలో  గత 24 గంటల్లో 52,834 శాంపిల్స్ ని పరీక్షించగా 8,555 మంది కోవిడ్‌ 19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.కోవిద్‌ వల్ల కృష్ణ-11, గుంటూరు-08, తూర్పు గోదావరి-07. విశాఖపట్నం-07,కర్నూల్-06,నెల్లూరు-06,శ్రీకాకుళం-5,ప్రకాశం-04,చిత్తూరు-03,కడప-03,విజయనగరం-3, అనంతపూర్-02, పశ్చిమ గోదావరి-02 మరణించారు. గడచిన 24 గంటల్లో 6,272 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇవలివరకూ రాష్ట్రంలో 20,65,407 సాంపిల్స్‌ ని పరీక్షించారు. ఇదిలావుంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,55,869 పాజిటివ్ కేసులకు గాను 79,991 మంది డిశ్చార్జ్ కాగా.. 1,474 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 74,404 గా ఉంది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com