సుప్రీం కమిటీ మీటింగ్పై ఆ ప్రచారంలో నిజం లేదు
- August 03, 2020
మస్కట్:ఆగస్ట్ 4వ తేదీన సుప్రీం కమిటీ సమావేశం జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి) పేర్కొంది. వాట్సాప్ ద్వారా ఓ తప్పుడు ప్రచారం జరుగుతోందనీ, సుప్రీం కమిటీ కొన్ని కీలక నిర్ణయాల్ని ఆగస్ట్ 4వ తేదీన తీసుకోబోతోందంటూ జరుగుతున్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఈ ప్రకటనలో జిసి స్పష్టతనిచ్చింది. అధికారికంగా అన్ని విషయాల్నీ ఎప్పటికప్పుడు ప్రజల ముంచుతున్న దరిమిలా, అధికారిక సమాచారం వచ్చేవరకు ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని జిసి సూచించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు