ఆరుగురు వ్యక్తుల్ని రక్షించిన కోస్ట్ గార్డ్
- August 04, 2020
మనామా: కోస్ట్ గార్డ్ కమాండర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ బోటు మునిగిపోవడంతో అందులోని ఆరుగురు వ్యక్తులు సముద్రంలోకి జారిపోతుండగా వారిని కోస్ట్ గార్డ్ రక్షించడం జరిగింది. సెక్యూరిటీ చెక్ పాయింట్కి ఈ ఘటనపై సమాచారం అందగానే, వెంటనే సంఘటనా స్థలానికి సిబ్బంది చేరుకున్నారు. ఆ బోటుని సురక్షితంగా బయటకు లాగారు. సముద్రంలో బోట్లపై ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఆటోమేటిక్ ఐడెంటిపికేషన్ డివైజ్ సరిగా వుండేలా చూసుకోవాలని, అత్యవసర సమయాల్లో 17700000 నంబర్ లేదా హాట్లైన్ 994కి ఫోన్ చేయాలని కోస్ట్ గార్డ్ కమాండర్ సూచించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







