తెలంగాణ:సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు!
- August 07, 2020హైదరాబాద్:తెలంగాణలో నూతన సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే దసరా రోజున పనులు ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. సచివాలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్లను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. మొత్తం ఏడు అంతస్తుల భవనం ఉండనుంది. భవనం ఎత్తు 278 అడుగులు.
కాగా.. ఇందులో మధ్యభాగంలో ఎత్తే 111 అడుగులుగా ఉంది. ఇక ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.450 కోట్లు.. నిర్మాణం కోసం ఇప్పటికే నిధులు కూడా విడుదల చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ