లెబనాన్ పేలుడు బాధితులకు చేదోడుగా నిలిచిన బహ్రెయిన్
- August 07, 2020మనామా:లెబనాన్ రాజధాని బీరుత్ ప్రజలకు గల్ఫ్ దేశాలు తోడుగా నిలబడ్డాయి. భారీ పేలుడుతో తీవ్ర భయోత్పాత తరుణంలో వారికి తగిన సాయం అందిస్తూ మానవీయతను చాటుకుంటున్నాయి. సౌదీ నుంచి లెబనాన్ కు నిత్యావసరాలు, ఔషధ సామాగ్రితో విమానం బయల్దేరగా..ఇటు బహ్రెయిన్ కూడా బీరుత్ ప్రజలకు అవసరమైన సామాగ్రిని తరలించింది. అహారం, మెడిసిన్ తో పాటు భారీ పేలుడతో సర్వం కొల్పోయిన ప్రజలకు అవసరమైన సహాయకసామాగ్రిని ప్రత్యేక విమానంలో పంపించింది. ది రాయల్ హ్యూమనైటేరియన్ ఫౌండేషన్ అధికారులు ఈ సహాయక సామాగ్రి తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్