తిరిగి వచ్చే వలసదారులకోసం స్టేజ్ ప్లాన్ సిద్ధం
- August 07, 2020కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కువైట్కి తిరిగొచ్చే వలసదారుల విషయమై కొన్ని రికమండేషన్స్ని తెరపైకి తెచ్చింది. ఇవి మూడు స్టేజీలలో అమలు చేస్తారు. డాక్టర్లు, నర్సులు, జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీసు సభ్యులు, టీచర్లను తొలి ఫేజ్లో తీసుకొస్తారు. దీనికోసం ఓ ఇన్వెంటరీ ప్రాసెస్ ఇప్పటికే నడుస్తోంది. రెండో స్టేజ్లో, దేశం వెలుపల తమ కుటుంబ సభ్యులున్నవారికి అవకాశం కల్పిస్తారు. మిగిలినవారికి మూడో ఫేజ్లో అవకాశం కల్పించనున్నారు. అయితే, ఇది కేవలం రికమండేషన్ మాత్రమేననీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అలాగే సంబంధిత శాఖలు దీనిపై సమాలోచనలు చేశాకే పూర్తి వివరాలు తెలుస్తాయి.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు