విజయవాడ:ప్రమాద ఘటనపై ఏపీ గవర్నర్‌ దిగ్భ్రాంతి

- August 09, 2020 , by Maagulf
విజయవాడ:ప్రమాద ఘటనపై ఏపీ గవర్నర్‌ దిగ్భ్రాంతి

అమరావతి:విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన పట్ల ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com