ఇండియాకి విమానాల పునఃప్రారంభంపై అల్ తాయెర్ గ్రూప్ ప్రకటన
- August 10, 2020
కువైట్: అల్ తాయెర్ గ్రూప్ మరియు లగ్జరీ ట్రావెల్స్, ఇండియాకి విమానాల్ని పునఃప్రారంభించే విషయమై ప్రకటన చేయడం జరిగింది. ఆగస్ట్ 11 నుంచి విమానాల పునరుద్ధరణ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని గ్రూప్ సీఈఓ ఫహాద్ అల్ బాకర్ వెల్లడించారు. ఢిల్లీ, విజయవాడ, చెన్నయ్, ముంబై, హైద్రాబాద్ మరియు కొచ్చిన్లకు విమానాల్ని పునఃప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ గ్రూప్ నుంచి కువైట్ ఎయిర్వేస్ విమానాల్ని ఈ డెస్టినేషన్స్కి ఆఫర్ చేస్తున్నట్లు వివరించారు. ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్షలు చేసే సౌకర్యాన్ని కూడా సమకూర్చుకుంది అల్ బాకెర్ గ్రూప్. ఢిల్లీ విమానాల లో ఇతర రాష్ట్రాలకు వెళ్లదలుచుకునేవారు సైతం ప్రయాణించవచ్చు. కాగా, విజయవాడ విమానం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితం. అలాగే చెన్నయ్ విమానం తమిళనాడు కు పరిమితం. హైద్రాబాద్ విమానం తెలంగాణ కు పరిమితం. కొచ్చిన్ విమానం మాత్రం కేరళతోపాటు తమిళనాడు కోసం కూడా వినియోగిస్తారు.
టికెట్ బుకింగ్ మరియు ఇతర వివరాల కోసం, ప్రజలు వీరిని సంప్రదించవచ్చు..
వసీమ్ - 99696767
యాసర్ - 67041981
సలీమ్ - 97122364
యూసఫ్ - 9667751
అతుల్ - 9731335
బిలాల్ - 99557046
లినెట్ - 99691151
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు