విద్యార్థులకు ముందస్తు కోవిడ్ టెస్టులు తప్పనిసరి
- August 10, 2020
యూఏఈ: వేసవి కాలం సెలవుల అనంతరం కరోనా సంక్షోభం నడుమ తరగతులు ప్రారంభించేందుకు స్కూల్స్ సర్వ సన్నద్ధమవుతున్నాయి. అయితే, క్యాంపస్కు తిరిగి వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులకు కోవిడ్ -19 పరీక్ష తప్పనిసరి. మరియు పరీక్ష ఫలితం నెగటివ్ వచ్చి ఉండాలి. ఆగస్టు 30 నుండి పాఠశాలలను తిరిగి తెరవడానికి షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA) పేర్కొన్న అనేక మార్గదర్శకాలలో ఇది ఒకటి.
"షార్జాలోని ఆరోగ్య అధికారుల సహకారంతో, అన్ని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అందరూ కోవిడ్ -19 (ముందు) పరీక్షించబడతారు. విద్యార్థుల (మరియు) పాఠశాల సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి యూఏఈ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నం చాలా ముఖ్యమైనది. - విద్యాసంవత్సరం సమయంలో వేర్వేరు సమయాల్లో కోవిడ్ పరీక్షలు కొనసాగవచ్చు..దీనిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది కి క్రమం తప్పకుండా పరీక్ష నిర్వహించబడుతుంది" అని SPEA పేర్కొంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







