ఖతార్ లో కొత్తగా 315 కరోనా కేసులు,4 మరణాలు

- August 10, 2020 , by Maagulf
ఖతార్ లో కొత్తగా 315 కరోనా కేసులు,4 మరణాలు

దోహా‌:ఖతార్ మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్‌ 10న దేశంలో కొత్తగా 315 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.284 మంది రికవర్‌ అయ్యారు.కాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 1,13,262 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వాటిల్లో 3,081 యాక్టివ్‌ కేసులున్నాయి.ఇప్పటిదాకా మొత్తం 188 మంది ప్రాణాలు కోల్పోయారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com