గడువు ముగిసిన విసిట్/టూరిస్ట్ వీసాలపై మరో నెల గడువు పొడిగింపు
- August 10, 2020
యూఏఈ: విసిట్ వీసా/టూరిస్ట్ వీసా మార్చి 1 తర్వాత ముగిసిన వారు ఎటువంటి జరిమానాలు చెల్లించకుండా 2020 జూలై 11 నుండి ఆగస్టు 11 లోపు యూఏఈ విడిచి వెళ్లేందుకు మునుపు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ గడువును ఒక నెల పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూఏఈ యొక్క ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్. ఈ పొడిగింపు ఆగస్టు 11 నుండి ప్రారంభమై ఒక నెల వరకు వర్తిస్తుంది. ఈ కాలానికి గాను జరిమానాలు ఉండవని అధికారులు తెలియజేసారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?