గడువు ముగిసిన విసిట్/టూరిస్ట్ వీసాలపై మరో నెల గడువు పొడిగింపు
- August 10, 2020
యూఏఈ: విసిట్ వీసా/టూరిస్ట్ వీసా మార్చి 1 తర్వాత ముగిసిన వారు ఎటువంటి జరిమానాలు చెల్లించకుండా 2020 జూలై 11 నుండి ఆగస్టు 11 లోపు యూఏఈ విడిచి వెళ్లేందుకు మునుపు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ గడువును ఒక నెల పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూఏఈ యొక్క ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్. ఈ పొడిగింపు ఆగస్టు 11 నుండి ప్రారంభమై ఒక నెల వరకు వర్తిస్తుంది. ఈ కాలానికి గాను జరిమానాలు ఉండవని అధికారులు తెలియజేసారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







