గడువు ముగిసిన విసిట్/టూరిస్ట్ వీసాలపై మరో నెల గడువు పొడిగింపు
- August 10, 2020
యూఏఈ: విసిట్ వీసా/టూరిస్ట్ వీసా మార్చి 1 తర్వాత ముగిసిన వారు ఎటువంటి జరిమానాలు చెల్లించకుండా 2020 జూలై 11 నుండి ఆగస్టు 11 లోపు యూఏఈ విడిచి వెళ్లేందుకు మునుపు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ గడువును ఒక నెల పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూఏఈ యొక్క ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్. ఈ పొడిగింపు ఆగస్టు 11 నుండి ప్రారంభమై ఒక నెల వరకు వర్తిస్తుంది. ఈ కాలానికి గాను జరిమానాలు ఉండవని అధికారులు తెలియజేసారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







