అమెరికాలో కాల్పుల కలకలం..20 మంది మృతి
- August 11, 2020_1597122777.jpg)
వాషింగ్టన్:అమెరికాలో కాల్పులు కలకలం రేపింది. వాషింగ్టన్లోని ఓ పార్టీలో జరిగిన గొడవ కాల్పులుకు దారి తీసింది. ఈ ఘటనలో 20మంది మృతి చెందగా.. ఒక పోలీస్కి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయంపై మాట్లాడిన ఓ పోలీస్ అధికారి.. ఈ గొడవ అర్ధరాత్రి 12.30గం.లకు జరిగింది తెలిపారు. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారని అన్నారు. కనీషం ముగ్గురు కాల్పులుకు దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, రాత్రి జరిగిన ఈ పార్టీకి సుమారు 400 మంది హాజరయ్యారని అన్నారు. కరోనా నేపథ్యంలో 50మందికి మించి ఒక ప్రదేశంలో ఉండకూడదనే నిబంధనలు ఉన్నా.. ఇంత పెద్దగా పార్టీ నిర్వహించడం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేయగా.. మరోవైపు కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు పార్టీ నిర్వాహుకులపై కూడా కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు