అరుదైన స్పెషలైజేషన్స్ వున్న వలసదారులకే నియామకాలు
- August 11, 2020
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్, సైకలాజికల్ మరియు సోషల్ వర్కర్స్ కోసం ఎదురుచూస్తోంది. మొత్తం 930 జాబ్ డిగ్రీస్ (670 టీచర్లు, 260 రీసెర్చర్లు) ఇందులో వుంటారు. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకున్న రీసెర్చర్స్ సంఖ్య 40 దాటలేదు. వచ్చే అకడమిక్ ఇయర్కి సంబంధించి అరుదైన స్పెషలైజేషన్స్ కలిగి వున్నవారే అర్హులుగా పబ్లిక్ ఎడ్యుకేషన్ సెక్టార్ పేర్కొంటోంది. ప్రస్తుత పాండమిక్ పరిస్థితుల్లో టీచర్ల షార్టేజ్ వుండొచ్చని భావిస్తున్నారు. కాగా, మినిస్ట్రీలో వలసదారులకు ఉద్యోగాలు వుండవనీ, ప్రత్యేక స్పెషలైజేషన్స్ వున్నవారికి మాత్రమే ఎడ్యుకేషన్ సెక్టార్లో అవకాశాలుంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యాన్యువల్ పాలసీ ఆఫ్ ది సివిల్ సర్వీస్ కమిషన్లో భాగంగా ఆయా విభాగాల్లో కువైటీల శాతాన్ని 95 శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







