అరుదైన స్పెషలైజేషన్స్ వున్న వలసదారులకే నియామకాలు
- August 11, 2020
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్, సైకలాజికల్ మరియు సోషల్ వర్కర్స్ కోసం ఎదురుచూస్తోంది. మొత్తం 930 జాబ్ డిగ్రీస్ (670 టీచర్లు, 260 రీసెర్చర్లు) ఇందులో వుంటారు. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకున్న రీసెర్చర్స్ సంఖ్య 40 దాటలేదు. వచ్చే అకడమిక్ ఇయర్కి సంబంధించి అరుదైన స్పెషలైజేషన్స్ కలిగి వున్నవారే అర్హులుగా పబ్లిక్ ఎడ్యుకేషన్ సెక్టార్ పేర్కొంటోంది. ప్రస్తుత పాండమిక్ పరిస్థితుల్లో టీచర్ల షార్టేజ్ వుండొచ్చని భావిస్తున్నారు. కాగా, మినిస్ట్రీలో వలసదారులకు ఉద్యోగాలు వుండవనీ, ప్రత్యేక స్పెషలైజేషన్స్ వున్నవారికి మాత్రమే ఎడ్యుకేషన్ సెక్టార్లో అవకాశాలుంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యాన్యువల్ పాలసీ ఆఫ్ ది సివిల్ సర్వీస్ కమిషన్లో భాగంగా ఆయా విభాగాల్లో కువైటీల శాతాన్ని 95 శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







