అరుదైన స్పెషలైజేషన్స్ వున్న వలసదారులకే నియామకాలు
- August 11, 2020
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్, సైకలాజికల్ మరియు సోషల్ వర్కర్స్ కోసం ఎదురుచూస్తోంది. మొత్తం 930 జాబ్ డిగ్రీస్ (670 టీచర్లు, 260 రీసెర్చర్లు) ఇందులో వుంటారు. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకున్న రీసెర్చర్స్ సంఖ్య 40 దాటలేదు. వచ్చే అకడమిక్ ఇయర్కి సంబంధించి అరుదైన స్పెషలైజేషన్స్ కలిగి వున్నవారే అర్హులుగా పబ్లిక్ ఎడ్యుకేషన్ సెక్టార్ పేర్కొంటోంది. ప్రస్తుత పాండమిక్ పరిస్థితుల్లో టీచర్ల షార్టేజ్ వుండొచ్చని భావిస్తున్నారు. కాగా, మినిస్ట్రీలో వలసదారులకు ఉద్యోగాలు వుండవనీ, ప్రత్యేక స్పెషలైజేషన్స్ వున్నవారికి మాత్రమే ఎడ్యుకేషన్ సెక్టార్లో అవకాశాలుంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యాన్యువల్ పాలసీ ఆఫ్ ది సివిల్ సర్వీస్ కమిషన్లో భాగంగా ఆయా విభాగాల్లో కువైటీల శాతాన్ని 95 శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









