‘ఈపీ’ ఇన్స్పెక్షన్ టూర్స్లో 325 ఉల్లంఘనల గుర్తింపు
- August 11, 2020
దమ్మామ్: ఈస్టర్న్ ప్రావిన్స్లో అథారిటీస్ నిర్వహించిన మొత్తం 3,999 తనిఖీల్లో పలు ఉల్లంఘనలు నమోదయ్యాయి. కమర్షియల్ ఎన్టైటీస్, హెల్త్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నాయా.? లేదా.? అన్నదానిపై ఈ తనిఖీలు నిర్వహించారు. కాగా, మార్కెట్లు అలాగే మాల్స్లో 207 ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. కాగా, 100 ఉల్లంఘనలు మాల్స్లో ఓవర్ క్రౌడింగ్కి సంబంధించి నమోదయ్యాయి. వర్కర్స్ అకామడేషన్లో ఓవర్ క్రౌడింగ్ ఉల్లంఘనలు 8 నమోదయ్యాయి. మొత్తం 4,302 సైట్స్ని డిస్ఇన్ఫెక్ట్ మరియు శానిటైజ్ చేశారు. 52,940 టన్నుల హౌస్హోల్డ్ వేస్ట్ని కలెక్ట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన







