‘ఈపీ’ ఇన్స్పెక్షన్ టూర్స్లో 325 ఉల్లంఘనల గుర్తింపు
- August 11, 2020
దమ్మామ్: ఈస్టర్న్ ప్రావిన్స్లో అథారిటీస్ నిర్వహించిన మొత్తం 3,999 తనిఖీల్లో పలు ఉల్లంఘనలు నమోదయ్యాయి. కమర్షియల్ ఎన్టైటీస్, హెల్త్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నాయా.? లేదా.? అన్నదానిపై ఈ తనిఖీలు నిర్వహించారు. కాగా, మార్కెట్లు అలాగే మాల్స్లో 207 ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. కాగా, 100 ఉల్లంఘనలు మాల్స్లో ఓవర్ క్రౌడింగ్కి సంబంధించి నమోదయ్యాయి. వర్కర్స్ అకామడేషన్లో ఓవర్ క్రౌడింగ్ ఉల్లంఘనలు 8 నమోదయ్యాయి. మొత్తం 4,302 సైట్స్ని డిస్ఇన్ఫెక్ట్ మరియు శానిటైజ్ చేశారు. 52,940 టన్నుల హౌస్హోల్డ్ వేస్ట్ని కలెక్ట్ చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు