రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి, ఒకరికి గాయలు
- August 11, 2020దుబాయ్: వారం రోజుల్లో జరిగిన దుబాయ్ రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. దుబాయ్ పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గత మంగళవారం ఓ మోటర్ బైకర్, కారుని ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అల్ కుసైస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. మరోపక్క, ఎమిరేట్స్ రోడ్డుపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. మూడో ఘటనలో డెలివరీ మోటర్ సైక్లిస్ట్ వాహనం పైనుంచి పడ్డాడు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలనీ, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన