ఒమన్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుదల
- February 06, 2016
ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు చైర్ పర్సన్ యుథార్ అల్ రవాహి, ఒమన్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని అల్ రవాహి చెప్పారు. క్యాన్సర్ బాధితులకు తగిన సేవలందించేందుకు 180 మంది నర్స్లకు ఒమన్ పెట్రోల్ డెవలప్మెంట్తో కలిసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించామని ఆమె చెప్పారు. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ డాక్టర్లకూ శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందనీ, బ్రెస్డ్ క్యాన్సర్ కేసులు ఒమన్లో చాలా కామన్గా మారాయనీ, దాని తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని అన్నారామె. 40 ఏళ్ళు పైబడిన మహిళలకు మామ్మోగ్రఫీ పరీక్షల్ని ఉచితంగా అవెన్యూ మాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మొబైల్ స్క్రీనింగ్ సెంటర్ సేవలందించనుంది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









