'మనం సైతం' ఆధ్వర్యంలో చిత్రపురి వాసులకు కరోనా పరీక్షలు!!
- August 12, 2020
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలలో భయాందోళనలు పోగొట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా పరీక్షలు వాహనం ద్వారా నిర్వహించాలని "మనం సైతం"కాదంబరి కిరణ్ విజ్ఞప్తి చేయగా మంత్రివర్యులు ఈటెల రాజేంద్ర GHMC వారి సౌజన్యంతో మొబైల్ టెస్ట్ సెంటర్ ను చిత్రపురిలో ఏర్పాటు చేశారు.
చిత్రపురి నాయకులు వినోద్ బాల, వల్లభనేని అనిల్ బృందం సారధ్యంలో... చిత్రపురి కాలనీ వాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విజయవంతం చేసినందుకు 'మనం సైతం' కాదంబరి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు!!
తాజా వార్తలు
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!







