గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత హఠాన్మరణం
- August 12, 2020
న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. ఘజియాబాద్లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజీవ్ త్యాగి మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. కాగా, గత అక్టోబర్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనను ఉత్తర ప్రదేశ్లో మీడియా ఇన్చార్జిగా నియమించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిగా పనిచేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?