భారత్ దర్శన్ ప్యాకేజీలు ప్రారంభించనున్న రైల్వేశాఖ..
- February 06, 2016
దిల్లీ, ఛండీగఢ్ల నుంచి దక్షిణ భారత దేశం, గోవా చుట్టి వచ్చేలా నాలుగు భారత్ దర్శన్ ప్యాకేజీలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) రూపొందించింది. ఈ ప్రత్యేక రైలు ప్యాకేజీలు ఫిబ్రవరి మధ్యభాగం నుంచి ఏప్రిల్ మధ్యభాగం వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకేజీ సుమారు 13 నుంచి 15 రోజుల వరకు ఉంటుందని, ఒక వ్యక్తికి, రోజుకు, 830 రూపాయలకే ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని ఐఆర్సీటీసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









