మస్కట్:క్రూజ్ బోట్లో అగ్ని ప్రమాదం
- August 14, 2020మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ), మస్కట్ గవర్నరేట్లో ఓ క్రూజ్ బోట్ అగ్ని ప్రమాదానికి గురికాగా, సకాలంలో స్పందించి మంటల్ని అదుపు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పిఎసిడిఎ ఓ ప్రకటన విడుదల చేసింది. విలాయత్ ఆప్ సీబ్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వారికి అత్యవసర వైద్యం అందించి, ఆసుపత్రికి తరలించారు. బోట్ ఓనర్లు అప్రమత్తంగా వుండాలనీ, రెగ్యులర్ మెయిన్టెనెన్స్ తప్పనిసరి అనీ బోటు యజమానులకు సూచించినట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్