నీట మునిగి తండ్రి, కుమారుడు మృతి
- August 14, 2020
దోహా:ది పెర్ల్ కతార్లోని లేక్ ఏరియాలో ఓ ఆర్టిఫీషియల్ లేక్లో మునిగి తండ్రి, తనయుడు చనిపోయినట్లు యునైటెడ్ వెలప్మెంట్ కంపెనీ (యుడిసి ఖతార్) ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత కుమారుడు నీట మునగగా, అతన్ని రక్షించే క్రమంలో తండ్రి నీళ్ళలోకి దూకి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది యునైటెడ్ డెవలప్మెంట్ కంపెనీ.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!