ప్రతిభా పురస్కారాలకు 10 మంది తెలంగాణ పోలీసులు

- August 14, 2020 , by Maagulf
ప్రతిభా పురస్కారాలకు 10 మంది తెలంగాణ పోలీసులు

హైదరాబాద్:పంద్రాగస్టు సందర్భంగా పదిమంది తెలంగాణా పోలీసులు కేంద్ర పురస్కారాలు అందుకొనున్నారు. ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన 10 మందిలో

1. నాయిని భుజంగరావు, ఏసీపీ, రాచకొండ.
2. మనసాని రవీందర్ రెడ్డి, డీడీ, ఏసీబీ హైదరాబాద్.
3. చింతలపాటి యాదగిరి.
4. శ్రీనివాస్ కుమార్, ఏసీపీ, సైబరాబాద్.
5. మోతు జయరాజ్, అడిషనల్ కమాండెంట్, వరంగల్ పోలీస్ బెటాలియన్.
6. డబ్బీకార్ ఆనంద్ కుమార్, డీఎస్పీ ఇంటెలిజన్స్, హైదరాబాద్.
7. బోయిని క్రిష్టయ్య, ఏఎస్పీ, భద్రాద్రి, కొత్తగూడడెం జిల్లా.
8. కట్టెగొమ్ముల రవీందర్రెడ్డి, డీఎస్పీ, హైదరాబాద్.
9. ఇరుకుల నాగరాజు, ఇన్స్ పెక్టర్ హైదరాబాద్.
10. షేక్ సాధిక్‌ అలీ, ఎస్సై, మల్కాజ్‌గిరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com