IPL ఆరంభ మ్యాచ్లకు స్టార్ క్రికెటర్లు దూరం
- August 15, 2020
యూఏఈ:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభ దశ మ్యాచ్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు దూరంకానున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 16 మధ్య మూడు టీ 20లు, మూడు వన్డేల్లో ఆసిస్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్ ల కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు యూఏఈలో జరిగే ఐపీఎల్ -13 కోసం వారం రోజులు ఆలస్యంగా తమ తమ జట్లతో కలవనున్నారు. ఐపీఎల్ 8 జట్లలో రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లు మొత్తం 29 మంది ఉన్నారు. ఒక్క ఆసిస్ నుంచే 12 మంది ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరమయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?