దోహా:షెడ్యూల్ కంటే ముందే దుహైల్- అల్ ఘర్రఫా బ్రిడ్జిని ప్రారంభించిన అష్ఘల్
- August 16, 2020
దోహా:ఖతార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సబా అల్ అహ్మద్ కారిడార్ లో భాగంగా చేపట్టిన దుహైల్ -అల్ ఘర్రఫా బ్రిడ్జిని ప్రజా పనుల అధికార విభాగం అష్ఘల్ ప్రారంభించింది. అయితే..ముందుగా నిర్ణయించిన గడువు కంటే ఆరు నెలలు ముందుగానే పనులను పూర్తి చేసి బ్రిడ్జిని ప్రారంభించటం విశేషం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో దుహైల్-అల్ ఘర్రఫా మధ్య వాహనాల రాకపోకలకు మరింత సులభతరం కానుంది. అలాగే వివిధ ప్రాంతాల అనుసంధానం మరింత మెరుగు పడనుంది. అయితే..కరోనా నేపథ్యంలో నెలకొన్న అవాంతరాలను దాటుకొని కూడా బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసుకొని అనుకున్న షెడ్యూల్ కంటే ఆరు నెలలు ముందు వాహనదారులకు అందుబాటులో తీసుకురావటం పట్ల గర్వ పడుతున్నట్లు అష్ఘల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







