దోహా:షెడ్యూల్ కంటే ముందే దుహైల్- అల్ ఘర్రఫా బ్రిడ్జిని ప్రారంభించిన అష్ఘల్
- August 16, 2020
దోహా:ఖతార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సబా అల్ అహ్మద్ కారిడార్ లో భాగంగా చేపట్టిన దుహైల్ -అల్ ఘర్రఫా బ్రిడ్జిని ప్రజా పనుల అధికార విభాగం అష్ఘల్ ప్రారంభించింది. అయితే..ముందుగా నిర్ణయించిన గడువు కంటే ఆరు నెలలు ముందుగానే పనులను పూర్తి చేసి బ్రిడ్జిని ప్రారంభించటం విశేషం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో దుహైల్-అల్ ఘర్రఫా మధ్య వాహనాల రాకపోకలకు మరింత సులభతరం కానుంది. అలాగే వివిధ ప్రాంతాల అనుసంధానం మరింత మెరుగు పడనుంది. అయితే..కరోనా నేపథ్యంలో నెలకొన్న అవాంతరాలను దాటుకొని కూడా బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసుకొని అనుకున్న షెడ్యూల్ కంటే ఆరు నెలలు ముందు వాహనదారులకు అందుబాటులో తీసుకురావటం పట్ల గర్వ పడుతున్నట్లు అష్ఘల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!