ఆగస్ట్ 24 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి బీఎల్ఎస్ సేవా కేంద్రాలు
- August 17, 2020
యూఏఈ:లాక్ డౌన్ ఇన్నాళ్లుగా నిలిచిపోయిన బీఎల్ఎస్ సేవా కేంద్రాలు..ఇక ఆగస్ట్ 24 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో వినియోగదారులకు పాస్ పోర్ట్, ఇతర సేవలు పూర్తి స్థాయిలో అందనున్నట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్ట్ 24 నుంచి సేవలు ప్రారంభించనున్న బీఎల్ఎస్ కేంద్రాల వివరాలు...దుబాయ్ లోని కేరళా ముస్లిం కల్చర్ సెంటర్ లోని మొదటి అంతస్తు, రూం నెం. 102లో ఉంది. మరోటి రస్ అల్ ఖైమాలోని ఇండియన్ స్కూల్ పక్క బిల్డింగ్ లో ఇండియన్ రిలీఫ్ కమిటీలో ఉంది. ఈ రెండు బీఎల్ఎస్ సేవా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ రెండు కేంద్రాల్లో ఆన్ లైన్ అపాయింట్మెంట్ సేవలు ఈ రోజు (ఆగస్ట్ 17) నుంచి ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!