42 ఆన్లైన్ సర్వీసుల్ని ప్రారంభించిన సౌదీ ఇస్లామిక్ ఎఫైర్స్
- August 18, 2020
రియాద్: సౌదీ ఇస్లామిక్ ఎఫైర్స్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ అషెఖ్, సోమవారం 42 డిజిటల్ సర్వీసులు అలాగే ఏడు ప్రొసిడ్యురల్ సిస్టమ్స్ ప్రారంభించారు. మినిస్ట్రీ పోర్టల్ ద్వారా మరిన్ని సౌకర్యాల్ని ఈ క్రమంలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లయ్యింది. ఈప్రాజెక్ట్, ఇండికేటర్స్ పెర్ఫామెన్స్ని మానిటర్ చేస్తుంది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా మినిస్టర్ కొనియాడారు. మినిస్టర్కి ఈ సర్వీసులు, కొత్త సిస్టమ్స్ గురించి వివరించారు అధికారులు. ఉద్యోగుల పెర్ఫామెన్స్ని కూడా ఈ కొత్త సిస్టమ్స్ పెంచుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం