కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- September 13, 2025
కువైట్: కువైట్ లోనూతన భారత రాయబారిగా పరమితా త్రిపాఠి నియమితులయ్యారు. 2001 ఐఎఫ్ఎస్ బ్యాచుకు చెందిన ఆమె.. ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
2005 నుండి 2008 వరకు ఆమె న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో వివిధ విభాగాలలో పనిచేశారు. టోక్యోలోని రాయబార కార్యాలయంలో 2008–2011వరకు వివిధ హోదాల్లో సేవలందించారు. 2013లో సింగపూర్లోని ఇండియన్ హైకమిషన్లో డిప్యూటీ హైకమిషనర్గా పనిచేశారు.
పరమితా త్రిపాఠి, న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి జియోగ్రఫీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







