కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- September 13, 2025
కువైట్: కువైట్ లోనూతన భారత రాయబారిగా పరమితా త్రిపాఠి నియమితులయ్యారు. 2001 ఐఎఫ్ఎస్ బ్యాచుకు చెందిన ఆమె.. ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
2005 నుండి 2008 వరకు ఆమె న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో వివిధ విభాగాలలో పనిచేశారు. టోక్యోలోని రాయబార కార్యాలయంలో 2008–2011వరకు వివిధ హోదాల్లో సేవలందించారు. 2013లో సింగపూర్లోని ఇండియన్ హైకమిషన్లో డిప్యూటీ హైకమిషనర్గా పనిచేశారు.
పరమితా త్రిపాఠి, న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి జియోగ్రఫీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









