42 ఆన్లైన్ సర్వీసుల్ని ప్రారంభించిన సౌదీ ఇస్లామిక్ ఎఫైర్స్
- August 18, 2020
రియాద్: సౌదీ ఇస్లామిక్ ఎఫైర్స్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ అషెఖ్, సోమవారం 42 డిజిటల్ సర్వీసులు అలాగే ఏడు ప్రొసిడ్యురల్ సిస్టమ్స్ ప్రారంభించారు. మినిస్ట్రీ పోర్టల్ ద్వారా మరిన్ని సౌకర్యాల్ని ఈ క్రమంలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లయ్యింది. ఈప్రాజెక్ట్, ఇండికేటర్స్ పెర్ఫామెన్స్ని మానిటర్ చేస్తుంది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా మినిస్టర్ కొనియాడారు. మినిస్టర్కి ఈ సర్వీసులు, కొత్త సిస్టమ్స్ గురించి వివరించారు అధికారులు. ఉద్యోగుల పెర్ఫామెన్స్ని కూడా ఈ కొత్త సిస్టమ్స్ పెంచుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







