42 ఆన్లైన్ సర్వీసుల్ని ప్రారంభించిన సౌదీ ఇస్లామిక్ ఎఫైర్స్
- August 18, 2020
రియాద్: సౌదీ ఇస్లామిక్ ఎఫైర్స్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ అషెఖ్, సోమవారం 42 డిజిటల్ సర్వీసులు అలాగే ఏడు ప్రొసిడ్యురల్ సిస్టమ్స్ ప్రారంభించారు. మినిస్ట్రీ పోర్టల్ ద్వారా మరిన్ని సౌకర్యాల్ని ఈ క్రమంలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లయ్యింది. ఈప్రాజెక్ట్, ఇండికేటర్స్ పెర్ఫామెన్స్ని మానిటర్ చేస్తుంది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా మినిస్టర్ కొనియాడారు. మినిస్టర్కి ఈ సర్వీసులు, కొత్త సిస్టమ్స్ గురించి వివరించారు అధికారులు. ఉద్యోగుల పెర్ఫామెన్స్ని కూడా ఈ కొత్త సిస్టమ్స్ పెంచుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









