కరోనా బాధితులకు ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించిన సీపీ మహేష్భగవత్
- August 18, 2020
హైదరాబాద్: కరోనా బారినపడిన వారిని ఇంటి నుంచి ఆసుపత్రికి తరలించడానికి ఉచిత అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయక్తంగా ఉంటాయని రాచకొండ పోలీస్ కమీషనర్
మహేష్ భగవత్ అన్నారు. కరోనాతో లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అంబులెన్స్లో ఆసుపత్రికి ఉచితంగా చేరడానికి కమిషనరేట్లో లైఫ్లైన్ సేవల్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఇందు కోసం ఏర్పాటు చేసిన రెండు అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో డబ్బులు చెల్లించలేని వారికి కోసం, అనారోగ్యంతో లేదా వయసురీత్యా కాలు బయట పెట్టలేని వారి కోసం ఇవి చాలా ఉపయోగపడతాయన్నారు. కమిషనరేట్ నుంచి 24గంటలు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అవసరమున్న వారు ఫోన్ 94906 17234, 94906 17111లో సంప్రదించాలన్నారు.



తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







