31 దేశాలకు చెందినవారిపై నిషేధం కొనసాగింపు
- August 18, 2020
కువైట్ సిటీ:కువైట్ క్యాబినెట్, 31 దేశాలకు చెందినవారు కువైట్లోకి ప్రవేశించకుండా బ్యాన్ కొనసాగనున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు. లోకల్ మరియు అంతర్జాతీయ హెల్త్ ఇండికేటర్స్కి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆయా దేశాల్లో కరోనా తీవ్రతను బట్టి, ఆయా దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ద్వారా కొంత వెసులుబాటు కల్పిస్తారనే ప్రచారం జరిగినా, ఆయా దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్ కొనసాగించాలనే తీర్మానించడం జరిగింది.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం