విజిటర్స్ విడిచి వెళ్ళాల్సిందే
- August 19, 2020
కువైట్ సిటీ:అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫ్యామిలీ రెసిడెన్స్కి సంబంధించి విజిట్ వీసా ట్రాన్స్ఫర్కి వీలు లేకుండా సంబంధిత అథారిటీస్కి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ క్రైసిస్ తర్వాత దేశానికి విజిట్ వీసాపై వచ్చినవారికి ఫ్యామిలీ రెసిడెన్స్ వీసా కింద ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. విజిట్ వీసాపై వచ్చినవారు వెంటనే దేశం విడిచి వెళ్ళాలనీ, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయనీ అధికారిక వర్గాలు హెచ్చరించాయి. కాగా, ఆగస్ట్ 31 వరకు అథారిటీస్ విజిట్ వీసా గడువుని పొడిగించాయి. కాగా, వీసాలు తదుపరి పొడిగింపుకి ఆస్కారం లేదనీ, ఫ్యామిలీ రెసిడెన్స్గా కన్వర్ట్ చేయడానికీ వీలుండదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







