విజిటర్స్ విడిచి వెళ్ళాల్సిందే
- August 19, 2020
కువైట్ సిటీ:అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫ్యామిలీ రెసిడెన్స్కి సంబంధించి విజిట్ వీసా ట్రాన్స్ఫర్కి వీలు లేకుండా సంబంధిత అథారిటీస్కి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ క్రైసిస్ తర్వాత దేశానికి విజిట్ వీసాపై వచ్చినవారికి ఫ్యామిలీ రెసిడెన్స్ వీసా కింద ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. విజిట్ వీసాపై వచ్చినవారు వెంటనే దేశం విడిచి వెళ్ళాలనీ, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయనీ అధికారిక వర్గాలు హెచ్చరించాయి. కాగా, ఆగస్ట్ 31 వరకు అథారిటీస్ విజిట్ వీసా గడువుని పొడిగించాయి. కాగా, వీసాలు తదుపరి పొడిగింపుకి ఆస్కారం లేదనీ, ఫ్యామిలీ రెసిడెన్స్గా కన్వర్ట్ చేయడానికీ వీలుండదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







