యూఏఈలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
- August 22, 2020
యూఏఈ:యూఏఈలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో రికవరీలు తగ్గుతున్నాయి.శుక్రవారం కూడా 391 కొత్త కేసులు నమోదు కాగా... 143 రికవరీలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 66,193కు చేరితే... మొత్తం రికవరీలు 58,296 అయ్యాయి. కాగా, ఇప్పటికే 370 మంది కోవిడ్-19కు బలయ్యారు.ప్రస్తుతం దేశంలో 7,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







