దోహా:అభివృద్ధి పనులతో 6 నెలల పాటు లులు కూడలి పాక్షికంగా మూసివేత
- August 23, 2020
దోహా:డీ రింగ్ రోడ్డులో భాగమైన లులు జంక్షన్ ను 6 నెలల పాటు పాక్షికంగా మూసివేస్తున్నట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. డీ రింగ్ రోడ్డును ట్రాఫిక్ ఫ్లోకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నందున ఈ అంతరాయం అనివార్యంగా మారిందని వివరించింది. లులు కూడలిలో ఈ నెల 23 నుంచి వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని..ఈ మేరకు మార్పులను వాహనదారులు గమనించాలని కోరింది. అభివృద్ధి పనుల సమయంలో వాహనాలు వెళ్లాల్సిన దారులకు సంబంధించి ఏర్పాటు చేసిన సైన్ బోర్డులో సూచనలు చేశామని, సూచించిన డైరక్షన్ లో వాహనాలు వెళ్లాలని అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే..మౌళిక సదుపాయల అభివృద్ధిలో పేరుగాంచిన నిర్మాణ సంస్థ అష్గల్ డీ రింగ్ డెవలప్మెంట్ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!