దోహా:అభివృద్ధి పనులతో 6 నెలల పాటు లులు కూడలి పాక్షికంగా మూసివేత
- August 23, 2020
దోహా:డీ రింగ్ రోడ్డులో భాగమైన లులు జంక్షన్ ను 6 నెలల పాటు పాక్షికంగా మూసివేస్తున్నట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. డీ రింగ్ రోడ్డును ట్రాఫిక్ ఫ్లోకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నందున ఈ అంతరాయం అనివార్యంగా మారిందని వివరించింది. లులు కూడలిలో ఈ నెల 23 నుంచి వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని..ఈ మేరకు మార్పులను వాహనదారులు గమనించాలని కోరింది. అభివృద్ధి పనుల సమయంలో వాహనాలు వెళ్లాల్సిన దారులకు సంబంధించి ఏర్పాటు చేసిన సైన్ బోర్డులో సూచనలు చేశామని, సూచించిన డైరక్షన్ లో వాహనాలు వెళ్లాలని అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే..మౌళిక సదుపాయల అభివృద్ధిలో పేరుగాంచిన నిర్మాణ సంస్థ అష్గల్ డీ రింగ్ డెవలప్మెంట్ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







