ప్రతిరోజూ 2,300 ర్యాండం టెస్టుల నిర్వహణ
- August 24, 2020
మనామా: కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలో హెల్త్ మినిస్ట్రీ, కోవిడ్ 19 ర్యాండం టెస్టింగ్ నిర్వహిస్తోంది. పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లూ కలిగిన మొబైల్ టెస్టింగ్ యూనిట్స్ ద్వారా ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఏరియాలో 300 నుంచి 400 వరకు టెస్టుల చొప్పున మొత్తంగా 2,300 టెస్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు. లక్షణాలు బయటకు కన్పించనివారి వివరాలు ఈ పరీక్షలతో తెలిసే అవకాశం వుంది. మరోపక్క, ప్రికాషనరీ మెజర్స్ పట్ల కూడా అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్ అజూర్ మాట్లాడుతూ, ఇంటీరియర్ మినిస్ట్రీ, సివిల్ డిఫెన్స్ ఈ విషయంలో తమకు అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?